1.

ఈ క్రింది గద్య భాగాన్ని చదివి ఐదు ప్రశ్నలను తయారు చేయండి.వీరేశలింగం గారు తారా శశాంకం “నీతిమాలిన కథ” అని గర్జించి ఉగ్రులయ్యారు.దుర్నీతిని వర్ణించేటప్పుడే కవి తన అసమ్మతిని ఎక్కడా ప్రయోగించలేదన్నారు. నిజమేమిటంటేవెంకటకవి శశాంక విజయం కథని పాత్రలలో లీనమై నాటకపక్కిని సంవాదములు చేయిస్తూరాశాడు. మధ్యలో తాను వ్యాఖ్యానాలు చేయడు. చంద్రుడు తారకి చెప్పిన నీతులు కవివి కానట్టు.తార పలికిన సిద్ధాంతాలు మాత్రమే కవివైనట్టు వీరేశలింగం గారు విమర్శించారు.​

Answer»

Answer:

I LIKE TELUGU but I don't know Telugu letters. I know how to SPEAK

naku telugu radu ..........



Discussion

No Comment Found